E-PAPER

+91 92480 61999

తెలంగాణలో ప్రతి డిసెంబర్ 9న ‘తెలంగాణ తల్లి’ ఉత్సవాలు: రేవంత్ రెడ్డి..

తెలంగాణలో ఇక ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న ‘తెలంగాణ తల్లి’ ఉత్సవాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు తమ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !